ఉపాధ్యాయ MLC ఓటు నమోదు కార్యక్రమం

byసూర్య | Fri, Oct 18, 2024, 02:09 PM

నకిరేకల్, నల్గొండ లలో తికుళ్ల సాయి రెడ్డి పాఠశాలలు, కళాశాలలు సందర్శించి ఉపాధ్యాయ MLC ఓటు నమోదు వెంటనే చేసుకోని, జాతీయవాదులకు మద్దతు ఇవవాల్సిందిగా ఉపాధ్యాయులను, అధ్యాపకులను కొరనైనది.
ఈ కార్యక్రమంలో TPUS రాష్ట్ర సహాధ్యక్షులు అల్గుబెల్లి పాపి రెడ్డి, రాష్ట్ర ప్రశిక్షణ సహా ప్రముఖ్ గుర్రం ప్రభాకర్ రెడ్డి, APUS ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు గుంటి మల్లికార్జున్ పాల్గొన్నారు.


Latest News
 

జీవో 29ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ Fri, Oct 18, 2024, 05:12 PM
స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.2 లక్షలు ఇస్తున్నామన్న సీతక్క Fri, Oct 18, 2024, 04:44 PM
అనివార్య కారణాల వల్ల కేటీఆర్ హాజరు కాలేకపోయారన్న న్యాయవాది Fri, Oct 18, 2024, 04:42 PM
రేపు ఉదయం తొమ్మిది గంటలకు మూసీ పరీవాహక ప్రాంతం వద్దకు వెళ్దామన్న హరీశ్ రావు Fri, Oct 18, 2024, 04:41 PM
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తి అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకొని .. Fri, Oct 18, 2024, 04:32 PM