byసూర్య | Fri, Apr 12, 2024, 06:46 PM
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ కు ఆలయ కమిటీ అధ్యక్షులు పున్న లక్ష్మణ్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ ను ఆలే కమిటీ సభ్యులు కండువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సత్యం, సీతారాం మధు, వెంకటి, ఎల్లం, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.