జడ్పిటిసికి ఆహ్వాన పత్రిక అందజేత

byసూర్య | Fri, Apr 12, 2024, 06:46 PM

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ కు ఆలయ కమిటీ అధ్యక్షులు పున్న లక్ష్మణ్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ ను ఆలే కమిటీ సభ్యులు కండువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సత్యం, సీతారాం మధు, వెంకటి, ఎల్లం, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM