ఉపాధ్యాయ MLC ఓటు నమోదు కార్యక్రమం

byసూర్య | Fri, Oct 18, 2024, 02:09 PM

నకిరేకల్, నల్గొండ లలో తికుళ్ల సాయి రెడ్డి పాఠశాలలు, కళాశాలలు సందర్శించి ఉపాధ్యాయ MLC ఓటు నమోదు వెంటనే చేసుకోని, జాతీయవాదులకు మద్దతు ఇవవాల్సిందిగా ఉపాధ్యాయులను, అధ్యాపకులను కొరనైనది.
ఈ కార్యక్రమంలో TPUS రాష్ట్ర సహాధ్యక్షులు అల్గుబెల్లి పాపి రెడ్డి, రాష్ట్ర ప్రశిక్షణ సహా ప్రముఖ్ గుర్రం ప్రభాకర్ రెడ్డి, APUS ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు గుంటి మల్లికార్జున్ పాల్గొన్నారు.


Latest News
 

సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్ కదా.. పోదాం పదా : Fri, Oct 18, 2024, 03:17 PM
నల్లమల అడవుల్లో వ్యక్తి అదృశ్యం Fri, Oct 18, 2024, 03:05 PM
సమాజంలో కవులు, కళాకారుల పాత్ర కీలకం Fri, Oct 18, 2024, 03:00 PM
బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ Fri, Oct 18, 2024, 02:50 PM
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ Fri, Oct 18, 2024, 02:46 PM