byసూర్య | Fri, Oct 18, 2024, 02:09 PM
నకిరేకల్, నల్గొండ లలో తికుళ్ల సాయి రెడ్డి పాఠశాలలు, కళాశాలలు సందర్శించి ఉపాధ్యాయ MLC ఓటు నమోదు వెంటనే చేసుకోని, జాతీయవాదులకు మద్దతు ఇవవాల్సిందిగా ఉపాధ్యాయులను, అధ్యాపకులను కొరనైనది.
ఈ కార్యక్రమంలో TPUS రాష్ట్ర సహాధ్యక్షులు అల్గుబెల్లి పాపి రెడ్డి, రాష్ట్ర ప్రశిక్షణ సహా ప్రముఖ్ గుర్రం ప్రభాకర్ రెడ్డి, APUS ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు గుంటి మల్లికార్జున్ పాల్గొన్నారు.