byసూర్య | Fri, Apr 12, 2024, 06:41 PM
జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల 2024 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల సమీక్ష సమావేశంలో బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఏను రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ , నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంత రావు, , నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.