byసూర్య | Fri, Apr 12, 2024, 05:23 PM
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమైన కాసుల బాలరాజును శుక్రవారం బాన్సువాడ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కాచం పురుషోత్తం మర్యాదపూర్వకంగా కలిసి కాసుల బాలరాజు ను శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త కాచం పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు