రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన వ్యాపారవేత్త

byసూర్య | Fri, Apr 12, 2024, 05:23 PM

రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమైన కాసుల బాలరాజును శుక్రవారం బాన్సువాడ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కాచం పురుషోత్తం మర్యాదపూర్వకంగా కలిసి కాసుల బాలరాజు ను శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త కాచం పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు


Latest News
 

మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ Fri, Oct 18, 2024, 06:50 PM
మూసీ నది ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత కౌంటర్‌ ఛాలెంజ్‌ Fri, Oct 18, 2024, 06:40 PM
జీవో 29ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ Fri, Oct 18, 2024, 05:12 PM
స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.2 లక్షలు ఇస్తున్నామన్న సీతక్క Fri, Oct 18, 2024, 04:44 PM
అనివార్య కారణాల వల్ల కేటీఆర్ హాజరు కాలేకపోయారన్న న్యాయవాది Fri, Oct 18, 2024, 04:42 PM