సీఎంఆర్ బాయిల్డ్ రైస్ మిల్లింగ్ త్వరితంగా చేయాలి

byసూర్య | Fri, Apr 12, 2024, 05:20 PM

రైస్ మిల్లుల యజమానులు మిల్లింగ్ లక్ష్యానికి అనుగుణంగా రోజువారీగా సీఎంఆర్ బాయిల్డ్ రైస్ ను మిల్లింగ్ చేయాలని కామారెడ్డి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీ. వెంకటరమణ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్ ను శుక్రవారం సందర్శించారు. లక్ష్యం మేరకు మిల్లింగ్ చేయకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జేసీ వెంట, డీటీసీఎస్, రైస్ మిల్ యజమాని ముత్యపు సుదర్శన్ వున్నారు.


Latest News
 

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి.. కలెక్టర్ Fri, Oct 18, 2024, 08:56 PM
ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన టేక్మాల్ మండల అధికారులు Fri, Oct 18, 2024, 08:55 PM
దాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలి: అదనపు కలెక్టర్ గంగ్వార్ Fri, Oct 18, 2024, 08:54 PM
స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం Fri, Oct 18, 2024, 08:50 PM
అదానీ ఫౌండేషన్ తరఫున ఈ మొత్తాన్ని అందించిన అదానీ గ్రూప్ అధినేత Fri, Oct 18, 2024, 07:56 PM