దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం

byసూర్య | Fri, Apr 12, 2024, 05:18 PM

బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్, పోతంగల్, కోటగిరి మండలాల్లో అకాల వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను శుక్రవారం మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న పంటలను గుర్తించి రైతులకు ఎకరాకు 25000 వేల రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM