రాష్ట్ర అధ్యక్షుడు గజ్జల కాంతంను కలిసిన మలిదశ ఉద్యమకారులు

byసూర్య | Fri, Apr 12, 2024, 05:17 PM

కాంగ్రెస్ ప్రభుత్వం మలిదశ ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కృషి చేయాలని రాష్ట్ర మలిదశ ఉద్యమకారుల గౌరవ అధ్యక్షుడు గజ్జలకాంతంకు శుక్రవారం మాసాని శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమకారులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మాసాని శేఖర్ రెడ్డి, ఉడుతా గంగాధర్ గుప్తా, చంద్రశేఖర్, దండు విజయ్ కుమార్, కృష్ణ, సాయిబాబా పాల్గొన్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM