తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు

byసూర్య | Thu, Mar 28, 2024, 10:06 PM

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఇంటర్ కాలేజీలకు ఈ విద్యా సంవత్సరంలో మార్చి 30ని చివరి పనిదినంగా ప్రకటించారు. ఇంటర్ కాలేజీలకు మార్చి 31 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.


Latest News
 

బీజేపీ అభ్యర్థిని గెలిపించండి: నున్నా Sun, Apr 28, 2024, 12:03 PM
తనను గెలిపిస్తే ప్రజల సేవకుడిగా మిగిలిపోతా Sun, Apr 28, 2024, 12:03 PM
గత పాలకులు అన్ని రంగాలను భ్రష్టు పట్టించింది: తుమ్మల Sun, Apr 28, 2024, 12:03 PM
భగభగలాడుతున్న భానుడి ప్రతాపానికి రోడ్లన్నీ నిర్మానుషం Sun, Apr 28, 2024, 12:02 PM
గత పాలకుల చెంప చెల్లుమనిపించారు: పొంగులేటి Sun, Apr 28, 2024, 12:01 PM