తనను గెలిపిస్తే ప్రజల సేవకుడిగా మిగిలిపోతా

byసూర్య | Sun, Apr 28, 2024, 12:03 PM

ఆయోధ్యలో రామాలయం కట్టి బీజేపీ పార్టీ ఓట్లు అడుగుతోందని, తాము సైతం మరిపెడలో అతిపెద్ద రామాలయాన్ని నిర్మించామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. తనను దొర అని చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు, మరిపెడ, చేగొమ్మలో తమ ఆస్తులను ప్రజల అవసరాల కోసం ఇచ్చిన విషయాన్ని గుర్తించాలని సూచించారు. తనను గెలిపిస్తే ప్రజల సేవకుడిగా మిగిలిపోతానని చెప్పారు.


Latest News
 

పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి : బోయిని వినోద్ కుమార్ Sun, May 12, 2024, 09:48 AM
మృతుడి కుటుంబానికి ఆర్దిక సహాయం అందజేత Sun, May 12, 2024, 09:47 AM
సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో గ్రాండ్ సక్సెస్ Sun, May 12, 2024, 09:41 AM
పోలింగ్ కేంద్రం కిటికీల చోరీ Sun, May 12, 2024, 09:39 AM
తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ కీలక సూచన.. పోలింగ్‌ రోజు ఆగమాగమే Sat, May 11, 2024, 11:58 PM