బీజేపీ అభ్యర్థిని గెలిపించండి: నున్నా

byసూర్య | Sun, Apr 28, 2024, 12:03 PM

రెండో విడత ఇంటింటికి బీజేపీ సంకల్ప పత్రం చేర్చే కార్యక్రమం ఆదివారం బీజేపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గం బూత్ నెంబర్ 236, 237లో జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవికుమార్ పాల్గోని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఎమ్మార్పీఎస్, జనసేన, టీడీపీ బలపరిచిన ఖమ్మం లోక్ సభ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద రావును గెలిపించాలని అభ్యర్థించారు.


Latest News
 

ఎన్నికల సిబ్బంది సందడి Sun, May 12, 2024, 12:10 PM
ఉపాధి శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి Sun, May 12, 2024, 11:47 AM
క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక కేంద్ర బలగాల పహారా Sun, May 12, 2024, 11:44 AM
మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం: అమిత్ షా Sun, May 12, 2024, 11:14 AM
జన్నారం వాసులు ఓటింగ్ సమయాన్ని గమనించండి Sun, May 12, 2024, 11:13 AM