గత పాలకుల చెంప చెల్లుమనిపించారు: పొంగులేటి

byసూర్య | Sun, Apr 28, 2024, 12:01 PM

గడిచిన ఎన్నికల్లో మార్పు కావాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలని పార్టీ శ్రేణులు కోరుకుని తమను గెలిపించడం ద్వారా గత పాలకుల చెంప చెల్లుమనిపించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్యకర్తల చలువతోనే కేబినెట్ లో జిల్లా నుంచి ముగ్గురికి పదవులు దక్కాయని చెప్పారు. ఆదివారం ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


Latest News
 

తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ కీలక సూచన.. పోలింగ్‌ రోజు ఆగమాగమే Sat, May 11, 2024, 11:58 PM
సీఎం ఆఫీసులో పెత్తనమంతా ఆయనదే.. నేను ఉత్త రబ్బర్ స్టాంపునే: రేవంత్ రెడ్డి Sat, May 11, 2024, 11:56 PM
సికింద్రాబాద్ ఎంపీ సీటు బీఆర్ఎస్ కే సొంతం Sat, May 11, 2024, 09:49 PM
బీజేపీకి మద్దతు తెలిపిన అగర్వాల్ సమాజ్ Sat, May 11, 2024, 09:47 PM
లోక్ సభ ఎన్నికల బందోబస్తును సమర్థవంతంగా నిర్వహించాలి Sat, May 11, 2024, 09:46 PM