రేపు కొత్తగూడెంకు జేపీ నడ్డా: పొంగులేటి

byసూర్య | Sun, Apr 28, 2024, 10:57 AM

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంకు సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే. పీ. నడ్డా రానున్నారని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వెల్లడించారు. ఖమ్మంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. కొత్తగూడెంలో జేపీ నడ్డా పాల్గొననున్న ప్రచార సభకు పార్టీ శ్రేణులు తరలిరావాలని కోరారు. మోదీ నేతృత్వాన అమలవుతున్న సంక్షేమ పథకాలే బీజేపీని మరోమారు గెలిపిస్తాయని తెలిపారు.


Latest News
 

ఫ్రీ రైడ్స్, ఫుడ్‌పై 50 శాతం డిస్కౌంట్.. అమ్మో ఎన్ని ఆఫర్లో.. ఓటర్లకు పండగే పండగ Sun, May 12, 2024, 05:06 PM
పోలింగ్ వేళ జోరుగా బెట్టింగులు.. ప్రధానంగా ఆ స్థానాలపై కోట్లల్లో పందాలు Sun, May 12, 2024, 05:02 PM
హైవేలు, రైల్వే అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతా : సైది రెడ్డి Sun, May 12, 2024, 03:28 PM
బీజేపీతోనే అందరికీ సమన్యాయం : అన్నామలై Sun, May 12, 2024, 03:21 PM
ఆటో ఢీ కొట్టిన లారీ Sun, May 12, 2024, 03:19 PM