చిలుకూరు గ్రామంలో సమావేశమైన మండల కాంగ్రెస్ నాయకులు

byసూర్య | Sun, Apr 28, 2024, 10:54 AM

ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని చిలుకూరు గ్రామ శాఖ కాంగ్రెస్ నాయకులు నిడమానూరు వంశీ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం మండల కాంగ్రెస్ నాయకులు శనివారం వారితో చర్చించి తిరిగి పార్టీలో కొనసాగాలని సూచించారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు తన రాజీనామాను ఉపసంహరించుకొని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు.


Latest News
 

సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో గ్రాండ్ సక్సెస్ Sun, May 12, 2024, 09:41 AM
పోలింగ్ కేంద్రం కిటికీల చోరీ Sun, May 12, 2024, 09:39 AM
తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ కీలక సూచన.. పోలింగ్‌ రోజు ఆగమాగమే Sat, May 11, 2024, 11:58 PM
సీఎం ఆఫీసులో పెత్తనమంతా ఆయనదే.. నేను ఉత్త రబ్బర్ స్టాంపునే: రేవంత్ రెడ్డి Sat, May 11, 2024, 11:56 PM
సికింద్రాబాద్ ఎంపీ సీటు బీఆర్ఎస్ కే సొంతం Sat, May 11, 2024, 09:49 PM