భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్య

byసూర్య | Sun, Apr 28, 2024, 10:52 AM

భార్యతో గొడవపడిన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కీసర PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. బీబీనగర్ మండలానికి చెందిన మహేశ్ (38) భార్య భవాని తన ఫోన్ నుంచి ఓ వ్యక్తికి ఫోన్ పే ద్వారా డబ్బులు పంపింది. ఇది గమనించిన మహేశ్ తన భార్యను నిలదీయగా.. ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో మహేశ్ తన బావమరిదికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఉరేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Latest News
 

సికింద్రాబాద్ ఎంపీ సీటు బీఆర్ఎస్ కే సొంతం Sat, May 11, 2024, 09:49 PM
బీజేపీకి మద్దతు తెలిపిన అగర్వాల్ సమాజ్ Sat, May 11, 2024, 09:47 PM
లోక్ సభ ఎన్నికల బందోబస్తును సమర్థవంతంగా నిర్వహించాలి Sat, May 11, 2024, 09:46 PM
నగరంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ Sat, May 11, 2024, 09:43 PM
ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటు వేయవచ్చు Sat, May 11, 2024, 09:42 PM