భగభగలాడుతున్న భానుడి ప్రతాపానికి రోడ్లన్నీ నిర్మానుషం

byసూర్య | Sun, Apr 28, 2024, 12:02 PM

జూలూరుపాడు మండలంలో వేసవికాలం మొదటి నుంచే భానుడు భగభగ మండుతున్నాడు. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి పిల్లలు, వృద్ధులు, ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నారు. ఉదయం 10 దాటితే చాలు ఉక్క పోతతో పెద్దలు సైతం తట్టుకోలేకపోతున్నారు. భానుడి ప్రతాపానికి రోడ్లన్నీ నిర్మానుషంగా మారుతున్నాయి. ఎండాకాలం ఉష్ణోగ్రతల నుంచి బయటపడాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


Latest News
 

నూతనంగా ప్రచారాన్ని పూర్తి చేసిన ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ Sun, May 12, 2024, 02:02 PM
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి Sun, May 12, 2024, 01:23 PM
ములుగు జిల్లాలో 2, 33, 191 మంది ఓటర్లు Sun, May 12, 2024, 12:41 PM
ఎన్నికల సిబ్బంది సందడి Sun, May 12, 2024, 12:10 PM
ఉపాధి శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి Sun, May 12, 2024, 11:47 AM