సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం

byసూర్య | Thu, Mar 28, 2024, 08:57 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముంబై లీలావతి ఆసుపత్రి ట్రస్ట్ బృందం గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.లీలావతి హాస్పిటల్ ట్రస్టీ ప్రశాంత్ మెహతా నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రిని కలిసింది. అంతకుముందు ఫ్రాన్స్ రాయబారి థియరీ మాథౌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.


Latest News
 

ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే‌పై చిరుత కలకలం.. పరుగులు పెడుతోన్న సిబ్బంది Sun, Apr 28, 2024, 08:02 PM
పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని విషం తాగి ప్రేమికులు ఆత్మహత్య Sun, Apr 28, 2024, 07:58 PM
మూతపడుతున్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు.. మందుల కొరతే కాదు, కిరాయిలు కూడా కట్టలేని దుస్థి Sun, Apr 28, 2024, 07:55 PM