byసూర్య | Thu, Mar 28, 2024, 08:57 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముంబై లీలావతి ఆసుపత్రి ట్రస్ట్ బృందం గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.లీలావతి హాస్పిటల్ ట్రస్టీ ప్రశాంత్ మెహతా నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రిని కలిసింది. అంతకుముందు ఫ్రాన్స్ రాయబారి థియరీ మాథౌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.