byసూర్య | Thu, Mar 28, 2024, 03:46 PM
ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ ప్రక్రియను కట్టుదిట్టమైన భద్రత మధ్య చేపట్టిన అధికారులు ప్రశాంతంగా ముగించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ సిస్టమ్ ను ఏర్పాటుచేశారు. పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ రవి నాయక్ తన చాంబర్ నుండి పర్యవేక్షిస్తున్నారు. ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ సూచనలిచ్చారు.