వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ ను కలెక్టర్ పరిశీలన

byసూర్య | Thu, Mar 28, 2024, 03:46 PM

ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ ప్రక్రియను కట్టుదిట్టమైన భద్రత మధ్య చేపట్టిన అధికారులు ప్రశాంతంగా ముగించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ సిస్టమ్ ను ఏర్పాటుచేశారు. పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ రవి నాయక్ తన చాంబర్ నుండి పర్యవేక్షిస్తున్నారు. ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ సూచనలిచ్చారు.


Latest News
 

మేడే ఉత్సవాలను జయప్రదం చేయండి: ఆర్. శ్రీనివాసులు Sat, Apr 27, 2024, 07:04 PM
114 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత Sat, Apr 27, 2024, 06:59 PM
నారీ శక్తి అభివృద్ధి బిజెపి ప్రధాన ఎజెండా Sat, Apr 27, 2024, 06:54 PM
పోలింగ్ స్టేషన్లు పరిశీలించిన అదనపు కలెక్టర్ Sat, Apr 27, 2024, 06:50 PM
ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి Sat, Apr 27, 2024, 06:47 PM