114 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

byసూర్య | Sat, Apr 27, 2024, 06:59 PM

జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పట్టణంలో శనివారం 114 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రితి రాజ్ తెలిపారు. పట్టణంలోని కోయిలదిన్నె రహదారి సమీపంలో ఓ ఇంట్లో రేషన్ బియ్యం నిల్వ ఉన్నట్లు శాంతినగర్ సిఐ రత్నం, ఎస్సై సంతోష్ కు సమాచారం రావడంతో నేరుగా అక్కడికి వెళ్లి దాడి చేసి బియ్యం నిల్వలను పట్టుకున్నారు. ఇంటి యజమాని భాస్కర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు.


Latest News
 

నిజాంబాద్ గ్రామంలో బిజెపి ఎన్నికల ప్రచారం Thu, May 09, 2024, 03:01 PM
గొల్ల కురువ యాదవులకు అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం Thu, May 09, 2024, 02:58 PM
యువతిపై అత్యాచారం.. బెదిరింపులు Thu, May 09, 2024, 02:54 PM
మల్లు రవిని గెలిపిద్దాం: ఎమ్మెల్యే మేఘారెడ్డి Thu, May 09, 2024, 02:51 PM
నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి గురించి తెల్సుకోవాల్సిన విషయాలు Thu, May 09, 2024, 02:47 PM