గొల్ల కురువ యాదవులకు అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం

byసూర్య | Thu, May 09, 2024, 02:58 PM

ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన గొల్ల కురుమ యాదవులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరేడుగం గ్రామంలో గురువారం స్థానిక ఎమ్మెల్యే, గద్వాల జడ్పీ చైర్మన్ సరితతో కలిసి పాలమూరు పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డికు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నాయకులు ఆనంద్ గౌడ్, రవికుమార్ యాదవ్, కోళ్ల వెంకటేష్ ఇతర నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM