నిజాంబాద్ గ్రామంలో బిజెపి ఎన్నికల ప్రచారం

byసూర్య | Thu, May 09, 2024, 03:01 PM

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం పరిధిలోని నిజాంబాద్ గ్రామంలో గురువారం బిజెపి నాయకులు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు ఖానాపురం భాస్కర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. బిజెపి ఎంపీ అభ్యర్థి గుర్తులు చూపిస్తూ నమూనా ఈ. వి. ఎం. తో ప్రచారం చేశారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి బిజెపి అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM