ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి

byసూర్య | Thu, Mar 28, 2024, 03:44 PM

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పురస్కరించుకుని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జడ్పీ ఆవరణలో ఉన్న ఎంపీపీ కార్యాలయంలో గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గడచిన పది సంవత్సరాలుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ ఎన్నికలతో స్వేచ్ఛగా ఓటు వేస్తారని అన్నారు.


Latest News
 

మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా Sat, Apr 27, 2024, 09:30 PM
మంచి వ్యక్తిని గెలిపించండి.. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఏపీ టీడీపీ నేత ప్రచారం Sat, Apr 27, 2024, 09:22 PM
బంగారంలా మెరిసిపోతున్న స్మితా సబర్వాల్.. మేడం సర్ మేడం అంతే Sat, Apr 27, 2024, 09:20 PM
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే Sat, Apr 27, 2024, 09:08 PM
తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ Sat, Apr 27, 2024, 09:04 PM