ఆ పది మందిలో గెలిచింది ఒకరే

byసూర్య | Sun, Dec 03, 2023, 04:14 PM

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపోంది అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరిన 10 మందిలో ప్రజలు 9 మందిని ఈ ఎన్నికల్లో తిరస్కరించారు. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వర్రావు, పినపాకలో రేగా కాంతారావు, ఇల్లెందులో హరిప్రియ నాయక్, నకిరేకల్లో చిరుమర్తి లింగయ్య, భూపాలపల్లిలో గండ్ర వెంకట రమణారెడ్డి , పాలేరులో ఉపేందర్ రెడ్డి (కాంగ్రెస్), ఎల్లారెడ్డిలో సురేందర్ (కాంగ్రెస్), కొల్లాపూర్లో హర్షవర్ధన్ రెడ్డి (కాంగ్రెస్), తాండూరులో పైలెట్ రోహిత్ రెడ్డిలను ఈ ఎన్నికల్లో ఓడించారు. 
వీరిలో ఒక్క సబితా ఇంద్రారెడ్డి మాత్రమే గెలుపోందరు. టీడీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచి ఈ సారి అధికార పార్టీ నుంచి పోటి చేసీ ఓటమి చవి చుసిన టీడీపీ ఆభ్యర్ధులు వీరే సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వర్ రావు


Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM