byసూర్య | Sun, Sep 24, 2023, 11:22 AM
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి శనివారం 1, 40, 144 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. టికెట్ల ద్వారా 62, 014 రూపాయలు, ప్రసాదాల ద్వారా 45, 955 రూపాయలు, అన్నదానం కోసం 32, 175 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.