మూడవ రోజుకు చేరిన సమ్మె

byసూర్య | Sat, Sep 23, 2023, 12:21 PM

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఏఐటీయూసీ అధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం 3వ రోజుకు చేరింది. పెండింగ్ బిల్లులు చెల్లించి వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు రామస్వామి, వెంకటేశ్వర్లు, వెంకట్రాములు మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పెండింగ్ ఉపకార వేతనాలను తక్షణమే విడుదల చేయాలి Sat, Oct 19, 2024, 03:49 PM
సంతోషి మాత ఆలయ వార్సికోత్సవం Sat, Oct 19, 2024, 03:48 PM
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలి Sat, Oct 19, 2024, 03:45 PM
త్రాగునీటి నాణ్యత పరీక్షలు పక్కాగా నిర్వహించాలి......జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Sat, Oct 19, 2024, 03:43 PM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బిజెపి పార్టీ ప్రచారం Sat, Oct 19, 2024, 03:38 PM