నీట్ లో క్వాలిఫై కాలేదని విద్యార్థిని ఆత్మహత్య

byసూర్య | Sat, Sep 23, 2023, 12:23 PM

ఉరి వేసుకొని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండలో చోటుచేసుకుంది. టూ టౌన్ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం. ఎన్టీఆర్ కాలనీకి చెందిన విద్యార్థిని (17) పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బైపిసి పూర్తిచేసింది. నీట్ రాయగా క్వాలిఫై కాలేదు. దీంతో మనస్థాపం చెంది. గురువారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై తెలిపారు.


Latest News
 

ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM
స్కాలర్ షిప్ లు ప్రభుత్వం భిక్ష కాదు Sat, Oct 19, 2024, 04:57 PM
బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్ అందజేసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:54 PM