byసూర్య | Fri, Jun 09, 2023, 10:12 AM
తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ సంబరాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించే రాష్ట్రస్థాయి వేడుకల్లో వివిధ శాఖల వారీగా సాధించిన ప్రగతిపై డాక్యుమెంటరీలను ప్రదర్శించనున్నారు. అలాగే వివిధ సాంస్కృతిక ప్రదర్శలు జరుగుతాయి.