కలప లారీని పట్టుకున్న పోలీసులు

byసూర్య | Fri, Jun 09, 2023, 10:22 AM

అక్రమంగా కలపను తరలిస్తున్న లారీని పట్టుకొని కేసు నమోదు చేసిన సంఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దోమ ఎస్సై విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నగా అటునుండి కలపలోడుతో వస్తున్న లారీని ఆపి డ్రైవర్ను అనుమతి పత్రాలు అడగగా ఎలాంటి అనుమతి పత్రాలు చూపించకపోవడంతో లారిని పోలీస్ స్టేషన్ కు తరలించి ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా కలపను తరలిస్తే ఎంతటి వారినైనా వదిలి పెట్టేది లేదని పోలీసులు తెలిపారు.


Latest News
 

అంగన్వాడీ టీచర్ హత్య.. పోలీసుల అదుపులో నిందితులు Fri, May 17, 2024, 05:43 PM
లక్ష్యాల సాధనకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ Fri, May 17, 2024, 05:40 PM
వేములవాడ కరీంనగర్ రహదారిపై విరిగిపడిన చెట్టు Fri, May 17, 2024, 05:39 PM
కొనుగోలు కేంద్రాల పరిశీలనలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ Fri, May 17, 2024, 05:34 PM
క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ గా కరంగుల సుజిత్ నియామకం Fri, May 17, 2024, 05:32 PM