మాల సంఘ భవన నిర్మాణానికి మంత్రి ఈశ్వర్ చేయూత

byసూర్య | Sat, Mar 25, 2023, 11:22 AM

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ మాల సంఘ భవన మిగిలిన పనుల కొరకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కోరగా తక్షణమే స్పందించి 5లక్షలు రూపాయలను మంజూరు చేసారు. సహాకరించిన ఎంపీటీసీ పొడేటి సతీష్, వైస్ ఎఎంసి చైర్మన్ పొడేటి రవి లకు మాల సంఘం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షుడు బుపెల్లి పోచయ్య, బుపెల్లి ఆనంద్, సింహాచలం, రాంబాబు, ప్రవీణ్, కె ప్రకాష్, విద్యాసాగర్, నారాయణ, భూపతి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM