byసూర్య | Sat, Mar 25, 2023, 11:22 AM
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ మాల సంఘ భవన మిగిలిన పనుల కొరకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కోరగా తక్షణమే స్పందించి 5లక్షలు రూపాయలను మంజూరు చేసారు. సహాకరించిన ఎంపీటీసీ పొడేటి సతీష్, వైస్ ఎఎంసి చైర్మన్ పొడేటి రవి లకు మాల సంఘం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షుడు బుపెల్లి పోచయ్య, బుపెల్లి ఆనంద్, సింహాచలం, రాంబాబు, ప్రవీణ్, కె ప్రకాష్, విద్యాసాగర్, నారాయణ, భూపతి తదితరులు పాల్గొన్నారు.