ఉల్లేపల్లి సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

byసూర్య | Sat, Mar 25, 2023, 09:50 AM

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లో ని ఉల్లేపల్లి గ్రామ పంచాయతీ లో సీసీ రోడ్డు పనులను డోర్నకల్ ఎమ్మెల్యే డియస్ రెడ్యానాయక్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రభాకర్, ఉపసర్పంచ్ తదితరులు ఉన్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM