byసూర్య | Sat, Mar 25, 2023, 09:50 AM
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లో ని ఉల్లేపల్లి గ్రామ పంచాయతీ లో సీసీ రోడ్డు పనులను డోర్నకల్ ఎమ్మెల్యే డియస్ రెడ్యానాయక్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రభాకర్, ఉపసర్పంచ్ తదితరులు ఉన్నారు.