నేడు చేగుంట తైబజార్ వేలం

byసూర్య | Thu, Mar 23, 2023, 11:59 AM

చేగుంట మండల కేంద్రంలోని తైబజార్ వేలం పాటను గురువారం నిర్వహిస్తున్నట్లు సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. చేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించే తైబజార్ వేలంలో ఆసక్తి ఉన్నవారు గ్రామపంచాయతీ సూచించిన విధంగా డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలన్నారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు వేలంపాటలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.


Latest News
 

బాలానగర్ మండలంలో ఎమ్మెల్యే పర్యటన Tue, May 07, 2024, 04:42 PM
అకాల వర్షాలతో ఆగమాగం Tue, May 07, 2024, 04:40 PM
రఘు వీర్ గెలుపు కోరుతూ ఎమ్మెల్యే ప్రచారం Tue, May 07, 2024, 04:38 PM
ప్రచారంలో దూసుకెళ్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి Tue, May 07, 2024, 04:36 PM
అభివృద్ధిపై చర్చకు సిద్ధం : సైదిరెడ్డి Tue, May 07, 2024, 04:34 PM