బాలానగర్ మండలంలో ఎమ్మెల్యే పర్యటన

byసూర్య | Tue, May 07, 2024, 04:42 PM

జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సోమవారం బాలనగర్ మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10: 00 గంటలకు గౌతాపూర్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 11: 00 గంటలకు బోడు జానంపేట, పలుగు మీది తండా, అప్పాజీపల్లి, చిన్నరేవల్లి తదితర గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM