అభివృద్ధిపై చర్చకు సిద్ధం : సైదిరెడ్డి

byసూర్య | Tue, May 07, 2024, 04:34 PM

గత కాంగ్రెస్, భారాస హయాంలో నల్గొండ జిల్లాలో జరిగిన అభివృద్ధికి గత పదేళ్లలో భాజపా హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు.కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ నుంచి ప్రస్తుత ఆర్థిక ఎంపీ అభ్యర్థి రఘువీర్ వరకు అందరూ తాత, తండ్రుల పేరు చెప్పి వస్తున్నారని వారేం చేశారో ప్రజలు నిలదీయాలన్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టు కాంగ్రెస్ గడ్డగా ఉన్న నల్గొండపై కాషాయ జెంగా ఎగురేస్తామన్నారు. ఈ దఫా "రెండు" లక్షల మెజార్జితో గెలుపు ఖాయమని అన్నారు.ఇక్కడి యువతకు ఉపాధి కల్పించేందుకు ఆహారశుద్ధి పరిశ్రమలతో పాటు, డ్రైపోర్టు, పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం. ఈ ఎన్నికల్లో భారాసకు ఓటేస్తే మూసీలో వేసినట్లే అన్నారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM