byసూర్య | Tue, May 07, 2024, 04:34 PM
గత కాంగ్రెస్, భారాస హయాంలో నల్గొండ జిల్లాలో జరిగిన అభివృద్ధికి గత పదేళ్లలో భాజపా హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు.కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ నుంచి ప్రస్తుత ఆర్థిక ఎంపీ అభ్యర్థి రఘువీర్ వరకు అందరూ తాత, తండ్రుల పేరు చెప్పి వస్తున్నారని వారేం చేశారో ప్రజలు నిలదీయాలన్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టు కాంగ్రెస్ గడ్డగా ఉన్న నల్గొండపై కాషాయ జెంగా ఎగురేస్తామన్నారు. ఈ దఫా "రెండు" లక్షల మెజార్జితో గెలుపు ఖాయమని అన్నారు.ఇక్కడి యువతకు ఉపాధి కల్పించేందుకు ఆహారశుద్ధి పరిశ్రమలతో పాటు, డ్రైపోర్టు, పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం. ఈ ఎన్నికల్లో భారాసకు ఓటేస్తే మూసీలో వేసినట్లే అన్నారు.