మంజీరా నదిలో బాలుడు మృతి

byసూర్య | Tue, May 07, 2024, 02:49 PM

మెదక్ జిల్లాలోని పొతన్ శెట్టిపల్లి గ్రామ శివారులోని మంజీరా నదిలో స్నానానికి దిగి ఒక బాలుడు మృతి చెందారు. కౌడిపల్లి మండలం సదాశివపల్లికి భూమేష్ అతని భార్య, ఇద్దరు పిల్లలు రాజు, దుర్గేష్ (16)లతో కలిసి స్నానం చేయడానికి మంజీరా నదిలో దిగారు. పెద్ద కుమారుడు దుర్గేష్ ఈత రాక నీటిలో మునిగిపోయి చనిపోయాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM