మన అభ్యర్థితోనే మన అభివృద్ధి సాధ్యం

byసూర్య | Tue, May 07, 2024, 02:47 PM

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో మంగళవారం బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకు మద్దతుగా నిర్వహించిన ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో మన ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ అభ్యర్థి ని గెలిపిస్తే జరిగే అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM