సీఎం సహాయనిది చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

byసూర్య | Thu, Mar 23, 2023, 12:00 PM

రాయికల్ మండల దర్మజి పెట్ గ్రామానికి చెందిన కే. మధు అనారోగ్యం తో బాధపడుతూ ఆర్థికంగా చికిత్స చేయించుకునే స్తోమత లేకపోవడం తో స్థానిక నాయకులు ఆరోగ్య, ఆర్థిక పరిస్థితినీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కూ తెలియజేయగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే నిమ్స్ లో శస్త్ర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిది ద్వారా 1 లక్ష 25వేల రూపాయల ఎల్వోసీ ని మధు కుటుంబ సభ్యులకు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అందజేశారు.ఈ సందర్బంగా ఎల్వోసీ మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే కి మధు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలోరాయికల్ మండల యూత్ అధ్యక్షులు పాలకుర్తి వెంకటేష్ గౌడ్, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి శేఖర్, మాజీ ఉపసర్పంచ్ సంజీవ్, ధర్మాజిపేట్ యూత్ అధ్యక్షులు నిమ్మల రాజేందర్ పాల్కొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM