పూజా కార్యక్రమంలో పాల్గొన్న డిసిసిబి చైర్మన్

byసూర్య | Tue, Jan 24, 2023, 02:22 PM

వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో ఎల్లమ్మ గుడిలో మంగళవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ, గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

బాబుతో సహా వివాహిత అదృశ్యం Tue, May 07, 2024, 05:16 PM
నర్సరీ, జడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ Tue, May 07, 2024, 05:14 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన డిఎస్ఓ Tue, May 07, 2024, 05:13 PM
ప్రియుడితో కలిసి భర్త మర్మాంగంపై దాడి చేసి హత్య Tue, May 07, 2024, 05:10 PM
స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు.. కేతేపల్లికి 'వార్నింగ్' Tue, May 07, 2024, 05:09 PM