byసూర్య | Tue, Jan 24, 2023, 02:22 PM
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో ఎల్లమ్మ గుడిలో మంగళవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ, గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.