ప్రియుడితో కలిసి భర్త మర్మాంగంపై దాడి చేసి హత్య

byసూర్య | Tue, May 07, 2024, 05:10 PM

వివాహేతర సంబంధానికి అడొస్తున్నాడని ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన కోటగిరి మండలం ఎల్గొండలో చోటుచేసుకుంది. ఎస్సై వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగయ్య భార్య లక్ష్మికి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై దంపతుల మధ్య గొడవలు జరిగేవి. భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి నిద్రిస్తున్న నాగయ్య ముక్కు, మర్మాంగాలపై దాడి చేసి హతమార్చింది.


Latest News
 

మొదటి ప్రాధాన్యత ఓటు బీఆర్ఎస్ అభ్యర్థికి వేయాలి Sun, May 19, 2024, 06:16 PM
రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు Sun, May 19, 2024, 06:11 PM
ఖమ్మంలో ఫుడ్ పార్క్ ప్రారంభించడానికి కారణమిదే..! Sun, May 19, 2024, 06:08 PM
రేపు నేలకొండపల్లి మండలంలో మంత్రి పర్యటన Sun, May 19, 2024, 06:04 PM
త్వరలోనే రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం: మంత్రి Sun, May 19, 2024, 06:01 PM