ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన డిఎస్ఓ

byసూర్య | Tue, May 07, 2024, 05:13 PM

కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని తాత్పర్యం చేయకుండా వెంటనే లారీల నుండి అన్లోడ్ చేసుకోవాలని డీఎస్ఓ మల్లికార్జున్ బాబు రైస్ మిల్లర్ల యజమానులను ఆదేశించారు. మంగళవారం భిక్కనూరు, బిబిపేట్, పాల్వంచ మండలాలలోని రైస్ మిల్లులను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉప తాసిల్దార్లతో కలిసి సందర్శించారు. లారీలు మిల్లులకు వచ్చిన మరుక్షణమే అన్లోడ్ చేసుకుని ట్రక్ షీట్ జారీ చేసి అక్నాలెడ్జ్మెంట్ రసీదు అందించాలన్నారు.


Latest News
 

నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు,,,ఉప్పల్ లో సన్ రైజర్స్ మ్యాచ్ Sun, May 19, 2024, 07:34 PM
తీన్మార్ మల్లన్నకు దమ్ముంటే నాతో చర్చకు రావాలి: అశోక్ Sun, May 19, 2024, 07:06 PM
కేతేపల్లి మండల బిజెపి కోశాధికారిగా ఉపేంద్ర చారి Sun, May 19, 2024, 07:04 PM
మున్సిపల్ కార్మికురాలికి బీజేపీ నేత సంజయ్ దాస్ ఆర్థిక సాయం Sun, May 19, 2024, 07:02 PM
సాగర్ ప్రాజెక్టు సమాచారం Sun, May 19, 2024, 06:59 PM