రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

byసూర్య | Tue, Jan 24, 2023, 02:30 PM

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కొహిర్ మండలం కొహిర్ ఎక్స్ రోడ్డు సమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అలుగడ్డల లోడుతో వెళ్తున్న డిసిఎం వాహనం కొహిర్ ఎక్స్ రోడ్డు కెజిఎన్ వద్ద యూ టర్న్ చేస్తున్న సమయంలో ద్విచక్ర వాహనం డ్డీ కొట్టింది. ద్విచక్ర వాహనంపై వ్యక్తికి కాలు విరగగా మహిళలకు సల్పగాయలు అయ్యాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న కొహిర్ ఎస్ఐ సురేష్, ఎల్ అండ్ టి అంబులెన్స్ లో జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. వాహనాలను రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్ ను అదుపు చేశారు.


Latest News
 

వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM
ఫోన్ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ నేతలు.. ఎంతటివారైనా విడిచిపెట్టం.. సీపీ సంచలన వ్యాఖ్యలు Fri, Apr 26, 2024, 07:46 PM
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గ్యాంగ్.. రోడ్డుపై నడుస్తూ వెళ్లేవారే టార్గెట్.. రాత్రి 10 గంటల తర్వాతే ఎక్కువ. Fri, Apr 26, 2024, 07:42 PM
మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తావ్ అన్నా.. ఈటలకు హగ్ ఇచ్చి ప్రేమతో చెప్పిన మల్లారెడ్డి Fri, Apr 26, 2024, 07:39 PM
చేవెళ్లలో గెలుపే లక్ష్యంగా కొండా వ్యూహం.. 'సంకల్ప పత్రం' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో Fri, Apr 26, 2024, 07:31 PM