వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

byసూర్య | Tue, Nov 29, 2022, 06:31 PM

వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. నర్సంపేటలో పోలీసులు అరెస్ట్ చేసి షర్మిలని హైదరాబాద్ తరలించారు. దీంతో ఆమె పాదాయాత్ర ఒక్కసారిగా ఆగిపోయింది. దీనిపై ఆమె హైకోర్టుకు వెళ్లి పాదయాత్రకు అనుమతి తీసుకున్నారు. దీంతో షర్మిలకు కాస్త ఊరట లభించినట్లయింది.


 


Latest News
 

ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి Thu, May 02, 2024, 01:26 PM
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి Thu, May 02, 2024, 01:23 PM
బండి సంజయ్ రాజన్న గుడికి ఎన్ని నిధులు తెచ్చావు Thu, May 02, 2024, 12:19 PM
దేశ భవిష్యత్ కోసం కాంగ్రెస్ కు ఓటు వేయండి: ఎమ్మెల్యే యెన్నం Thu, May 02, 2024, 12:09 PM
బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి చూసి గెలిపించండి Thu, May 02, 2024, 12:04 PM