byసూర్య | Thu, May 02, 2024, 12:19 PM
బండి సంజయ్ రాజన్న గుడికి ఎన్ని నిధులు తెచ్చావని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. గురువారం వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం, సంకెపల్లి గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 13 నాలుగున్నర మాసాల క్రితం బీఆర్ఎస్ పక్కన పెట్టినట్లుగా బిజెపిని కూడా పక్కన పెట్టాలని ప్రజలకు సూచించారు. ముంపు గ్రామాల ప్రజల త్యాగాలు వెలకట్టలేవని అన్నారు.