విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

byసూర్య | Thu, May 02, 2024, 01:23 PM

దేవరకొండ నియోజకవర్గం విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఇద్దంపల్లిలో చోటుచేసుకుంది. సీఐ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి(48) ఎలక్ట్రీషియన్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం అదే గ్రామానికి చెందిన బాల్ బి ఇంట్లో ఫ్యాను రిపేరు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM