ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి

byసూర్య | Thu, May 02, 2024, 01:26 PM

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుముల్ల గ్రామ శివారులో ట్రాక్టర్ కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు ధాన్యం లోడుతో, వెళ్లితిరిగి వస్తుండగా ట్రాక్టర్ పల్టీ కొట్టిందని స్థానికులు తెలిపారు. మృతుడు మహబూబా జిల్లా తొర్రూర్ మండలం చీకటాయా పాలెం గ్రామానికి చెందిన సందీప్ గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి తరలించారు.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM