byసూర్య | Thu, May 02, 2024, 01:26 PM
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుముల్ల గ్రామ శివారులో ట్రాక్టర్ కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు ధాన్యం లోడుతో, వెళ్లితిరిగి వస్తుండగా ట్రాక్టర్ పల్టీ కొట్టిందని స్థానికులు తెలిపారు. మృతుడు మహబూబా జిల్లా తొర్రూర్ మండలం చీకటాయా పాలెం గ్రామానికి చెందిన సందీప్ గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి తరలించారు.