రఘువీర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి

byసూర్య | Thu, May 02, 2024, 01:29 PM

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని వర్ధమానిగూడెం గ్రామనికి చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం ఆ పార్టీని వీడి దేవరకొండలో ఎమ్మెల్యే బాలు నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్గొండ ఎంపీ అభ్యర్ధి రఘువీర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరాజ్ ఖాన్, వేణుధర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, వెంకటయ్య తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM