బిజెపి అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలి

byసూర్య | Thu, May 02, 2024, 01:32 PM

దేశంలో గడిచిన పదేళ్లలో అవినీతి లేని పాలన అందించిన ఘనత ప్రధాని మోడీదేనని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీదేవి రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని సంతోషిమాత కాలనీలో నిర్వహించిన కార్నర్ మీటింగులో ఆమె మాట్లాడారు. నల్గొండ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాములు, నరసింహ, వెంకటేష్, శంకర్, భాస్కర్, రవి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM