బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి చూసి గెలిపించండి

byసూర్య | Thu, May 02, 2024, 12:04 PM

బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. గుడిహత్నుర్ మండలంలోని సోయం గూడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో గ్రామ ప్రజలతో సమావేశమై మాట్లాడారు. మాజి సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి రానున్న ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.


Latest News
 

స్వలంగా పెరిగిన బంగారం Fri, May 17, 2024, 10:38 AM
రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM