byసూర్య | Thu, May 02, 2024, 12:04 PM
బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. గుడిహత్నుర్ మండలంలోని సోయం గూడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో గ్రామ ప్రజలతో సమావేశమై మాట్లాడారు. మాజి సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి రానున్న ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.