సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో "డివి"

byసూర్య | Thu, May 02, 2024, 12:03 PM

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ గెలుపును కాంక్షిస్తూ ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఇంటింటి ప్రచారం గురువారం నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ 150వ డివిజన్ మోండా మార్కెట్ ఇన్చార్జిగా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అభ్యర్థితో కలిసి ప్రచారం చేశారు.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM