ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి ఆమోదం తెలిపిన సుప్రీంకోర్టు కొలీజియం

byసూర్య | Thu, Nov 24, 2022, 09:32 PM

ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. జస్టిస్ లలిత కన్నెగంటి తెలంగాణ నుంచి కర్ణాటకకు, జస్టిస్ అభిషేక్ రెడ్డి తెలంగాణ నుంచి పాట్నాకు బదిలీ అయ్యారు. జస్టిస్ డి.నాగార్జున తెలంగాణ నుంచి మద్రాసుకు, జస్టిస్ భట్టు దేవానంద్ ఏపీ నుంచి మద్రాసుకు బదిలీ అయ్యారు. జస్టిస్ డి.రమేష్ ఏపీ నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.


 


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM