11 మంది రేపిస్టుల విడుదలపై కేటీఆర్ ఫైర్

byసూర్య | Wed, Aug 17, 2022, 03:41 PM

75వ స్వాతంత్య్ర దినోత్స‌వం రోజున గుజ‌రాత్‌లో 11 మంది రేపిస్టుల‌ను రిలీజ్ చేశారు. దీనిపై బుధవారం మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ మ‌హిళ‌ల‌ను గౌర‌వించాల‌ని మీరు మాట్లాడిన మాటల్లో నిజం ఉంటే, గుజ‌రాత్‌లో రిలీజైన 11 మంది రేపిస్టుల విడుదల అంశంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాల‌ని, ఆ ఆదేశాల‌ను ర‌ద్దు చేయాల‌ని అన్నారు. రేపిస్టుల‌కు బెయిల్ ఇవ్వ‌కుండా చ‌ట్ట స‌వ‌ర‌ణ‌లు చేయాల‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Latest News
 

జహీరాబాద్ లో కాంగ్రెస్ నాయకుల ప్రచారం Sat, May 04, 2024, 03:45 PM
బిఐఎఫ్ఆర్ నుండి సింగరేణిని కాపాడింది కాంగ్రెసే: జనక్ Sat, May 04, 2024, 03:44 PM
పోతిరెడ్డిపల్లి గ్రామంలో బీజేపీ యువ నాయకులు ప్రచారం Sat, May 04, 2024, 03:38 PM
వడదెబ్బతో రైతు మృతి Sat, May 04, 2024, 03:27 PM
ఓటు హక్కు వినియోగించుకోవాలి: మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ Sat, May 04, 2024, 03:20 PM